విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు మరోసారి సమైక్య సెగ తగిలింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గత 33 రోజులుగా బెజవాడ ఆటోనగర్ లో ఆటోమొబైల్ టెక్నికల్ సిబ్బంది చేస్తున్న సమైక్య దీక్ష శిబిరాన్ని సందర్శించిన సమయంలో ఉద్యమకారులు ఎంపీని...
సమైక్యాంద్రకు మద్దతుగా క్రిష్ణా జిల్లా ఏపీఎన్జీవోలు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆద్వర్యంలో స్వరాజ్య మైదానం ( పిడబ్ల్యూడి గ్రౌండ్) లో జరుగుతున్న సేవ్ ఆంద్రప్రదేశ్ సభకు భారీ సంఖ్యలో సమైక్యవాదులు తరలివచ్చారు. సభ ప్రారంభమయ్యే సమయానికి స్వరాజ్ మైదానం కిక్కిరిసి...
సమైక్య ఉద్యమం 51వ రోజుకు చేరిన సందర్భంగా క్రిష్ణా జిల్లా జగ్గయ్య పేటలోమహిళలు బతుకమ్మ ఆడుతూ నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రధానకూడలికి మహిళలు పెద్ద ఎత్తున్న చేరుకుని రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ ఆకాంక్షించారు. బతుకమ్మ ఆడుతున్న మహిళల వద్దకు స్థానిక జేఏసీ...
ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లను ఈరోజు ఉదయం ఎత్తివేసిన అధికారులు 50,750 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. రేపు ఉదయానికల్లా గేట్లు మొత్తం ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు సాగర్ నుంచి లక్షా 70వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం...
అమెరికా అందాల పోటీల్లో ప్రవాస తెలుగు యువతి, మిస్ న్యూయార్క్ నీనా దావులూరి(24) మెరిసింది. మిస్ అమెరికా అందాల పోటీలో విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. యువతి మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకున్న తొలి ప్రవాస భారతీయ యువతిగా ఆమె నిలిచింది....
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఐకాస ఆధ్వర్యంలో విజయవాడలోని స్వరజ్ మైదానంలో మహిళా గర్జన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యవాణి మాట్లాడుతూ.. కేంద్రం విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ ఆమె ఈసందర్భంగా...
కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రలో వైసీపీ నేతలు సమైక్య నిదాలు చేశారు. దీనిపై బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పిచ్చి వేశాలు వేస్తే సహించేది లేదన్నారు. తాము తలుచుకుంటే మీ పార్టీ నేతలు ఇంట్లో నుంచి...
మీకు పండగ-మాకు దీక్ష : ముస్లీం సమైక్యాంద్రకు మద్దతుగా ఐకాస ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రిలేదీక్ష శిబిరంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హిందువులు, ముస్లింలు సంయుక్తంగా పూజలు నిర్వహించారు. వినాయకచవితి హిందువుల పర్వదినం కావడంతో వారు ఇళ్ల వద్ద పూజలు...