ఉదయగిరి గుహలు
ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో ఈ గుహల సముదాయం వుంది. వీటిని క్రీ. శ. 2 వ శతాబ్ధంలో ఖారావేల రాజు శిల్పకళా ఖండాలకోసం, బౌద్ధ సన్యాసుల నివాసం కోసం నిర్మించాడు. అందంగా చెక్కబడిన శిల్పకళ ఆకృతులు, రాళ్ళను తొలిచి సుందరంగా తీర్చిదిద్దబడిన గుహలను చూడటానికి పర్యాటకులు వస్తుంటారు.