ఈమధ్య ప్రముఖ నిర్మాత కొడుకు, తెలుగు హీరో దగ్గుబాటి రాణా , హీరోయిన్ త్రిషలకు సంబంధంచిన వార్తలు తరుచూ వినబడుతున్నాయి. గత కొంత కాలంగా మీరు ప్రేమించుకుంటున్నారని, వీరిద్దరు సహజీవనం కూడా చేస్తున్నారని, త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇక మొన్నటి మొన్న రాణాకి త్రిష నిశ్చితార్థం కూడా అయిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై స్పందించిన త్రిష దగ్గుబాటి రాణాతో నాకు ఎప్పటి నుండో సంబంధాలు ఉన్నాయి, కానీ అవి మీరనుకునేవి కావు, కేవలం అతను నాకు ఫ్రెండ్ మాత్రమే. మా ఇద్దరికి ఇంగేజ్ మెంట్ జరగలేదని అని స్టేట్ మెంట్ ఇచ్చింది. గతంలో ఇలాంటి వార్తల పై కూడా రాణా ఒకటి రెండుసార్లు ఖండించారు.
ఇక ఇంత బాహాటంగా స్టేట్ మెంట్స్ ఇచ్చింది కదా ? ఇకనైనా ఇలాంటి గాలి వార్తలకు బ్రేక్ పడుతుందేమోనని అందరు అనుకున్నారు. కానీ తాజాగా త్రిష నే మళ్ళీ రాణా పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. "రానాతో నేను పంచుకోలేని విషయం అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నాకు సంబంధించిన ప్రతి సంగతీ రాణాకు తెలుసు...రాణాది అర్థం చేసుకునే మనస్తత్వం. తన వాళ్లను అతనెంతో జాగ్రత్తగా చూసుకుంటాడు, తన జీవితంలో రాణాకు ప్రత్యేకమైన స్థానం ఉంది' ఉంది అంటూ జనాల్లో అనుమానాలు రేకెత్తేలా మాట్లాడింది త్రిష. "రాణా నాకు ఎంతో మంచి మిత్రుడు. దాదాపు పదేళ్ల నుంచీ మేం ఒకరికొకరం తెలుసు. మేం ఇరుగుపొరుగు ఇళ్ల వాళ్లం కూడా. మా మధ్య ప్రేమ, పెళ్లి లాంటి ఏమీ లేవు. నేను దాపరికం లేకుండా ఉంటానని మీకు తెలుసు కదా. ప్రస్తుతానికి ఎవరితోనూ ప్రేమ, పెళ్లి వంటివి లేవు'' అని మరోసారి తెగేసి చెప్పింది.అయితే ఈ అమ్మడు అతని గురించి పొగుడుతూ, ప్రేమ, దోమ,ఈగ లాంటివి ఏమిలేదని నొక్కి వక్కానించి బెబుతుంటే టాలీవుడ్ జనాలకు ఎక్కడో చిన్న అనుమానం కలుగుతుంది. కొంపదీసి రాణా, త్రిషాలు మేం పెళ్లి చేసుకోబోతున్నాం అని స్టేట్ మెంట్ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
మరి త్రిష మాటలు బట్టి చూస్తుంటే వీరు ‘పక్క’ కూడా పంచుకున్నారేమో కాబోలు అని టాలీవుడ్ జనం చెవులు కొరుక్కుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more