మంచి స్ర్కిప్టు రైటర్ గా పేరుతెచ్చుకున్న కొరటాల శివ మిచ్చి సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఈయన దర్శకత్వం వహించిన ‘ మిర్చి ’ సినమా విడుదల అయి, మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో వెంటనే ఇంకో చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఇతని దర్శకత్వంలో గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్తో కొరటాల శివ తర్వాతి చిత్రం చేయబోతున్నారు. ఈ మేరకు కథ కూడా రెడీ అయినట్లు స్పష్టం అవుతోంది. ఈ విషయమై బండ్ల గణేష్ మాట్లాడుతూ... ‘ఒక ప్రముఖ కథానాయకుడితో కొరటాల శివ దర్శకత్వంలో మా బేనర్లో ఈ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నాం. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి బండ్ల శివబాబు సమర్పకులుగా వ్యవహరించనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఇక ప్రస్తుతం బండ్ల గణేష్ జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ సినిమాలను నిర్మించే పనిలో బిజీగా ఉన్నారు. మహేష్ హీరోగా నిర్మించే టపోరి సినిమాతో పాటు, కొరటాల శివ సినిమా కూడా ఉంటుందని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more