తరుచూ సంచలన వ్యాఖ్యానాలు చేస్తూ వార్తల్లో నిలిచిపోతున్న నిజామాబాద్ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత.. తాజాగా మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు సంధించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆమె.. అనంతరం ఓ డిమాండ్ చేశారు. హైదరాబాదులో మాట్లాడిన ఆమె.. చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే..
* ఆంధ్రప్రదేశ్ పాఠ్యాపుస్తకాల్లో తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
* తెలంగాణ ఉద్యమం గురించి ఆంధ్రాపుస్తకాల్లో ముద్రించమని చంద్రబాబు అన్నట్లుగా ఆమె ఆరోపించారు.
* ప్రజా ఉద్యమాన్ని ఎవరైనా గౌరవించాల్సిందేనని, ఆంధ్రపుస్తకాల్లో తప్పకుండా తెలంగాణ ఉద్యమపాఠాలు ప్రవేశపెట్టాలని ఆమె అన్నారు.
* తెలంగాణ ఉద్యమం ప్రజాఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
* ఏ ఉద్యమాలనైనా గౌరవించే సహనం నేతలకు వుండాలని ఆమె సూచించారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more