(Image source from: apcc chief raghuveera reddy comments on chandrababu naidu)
* బుధవారంనాడు మీడియా సమావేశంలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి... టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కొన్ని ఘాటు విమర్శలు చేశారు.
* టీడీపీ పార్టీ ఎన్నికలకు ముందు ఒకరకంగా, ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తరువాత మరోరకంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.
* రైతులకు రుణమాఫీకి ముందు ఎలాంటి షరతులు విధించరాదని ఆయన కోరారు.
* ఎన్నికల ముందు రైతులకు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని మాటిచ్చిన టీడీపీ పార్టీ... ఇప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలా అని కుంటిసాకులు వెదుకుతోందని అన్నారు.
* రైతుల రుణాలను రీషెడ్యూల్ చేస్తున్నట్టు టీడీపీ పార్టీ చెబుతోందని... అలాచేస్తే రైతులకు దాదాపు రూ.6 కోట్లమేర భారం పడే ప్రమాదముందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
* ఒకవేళ రీషెడ్యూల్ చేస్తే... ఈసారి రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకుల దగ్గర అంత డబ్బు ఎక్కడుందని ప్రశ్నించారు.
* ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే... టీడీపీ పార్టీ కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే అబద్ధాలు చెప్పిందని ఆయన అభిప్రాయపడ్డారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more