ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటున్న ప్రధాన పార్టీలు టికెట్ల కేటాయింపులో మునిగి తేలుతున్నాయి. అధికార పార్టీ తెలుగుదేశం ఇప్పటికే మెజారిటీ సీట్లకు అభ్యర్థులను నిర్ణయించగా, చివరి నిమిషంలో జాబితాలో మార్పుచేర్పులతో వైసీపీ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతూ.. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా అవిర్భవించిన జనసేన పార్టీ ఐదు వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కంచికుని తమ పార్టీ అభ్యర్థుల తొలిబాజితాను ప్రకటించింది.
జనసేన అధినేత ఇవాళ రాజమండ్రిలో నిర్వహించినున్న ఐదవ వ్యవస్థాపక సభలో అభ్యర్థులను ప్రకటిస్తారని అంతా బావించారు. అయితే అందుకు భిన్నంగా జనసేనాని పవన్ వ్యవస్థాపక దినోత్సవం రోజు ఉదయాన్నే తన పార్టీ తొలిజాబితాను విడుదల చేశారు. జనసేన లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 32 మందితో కూడిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాతో పాటు లోక్ సభలో పోటీపడే నలుగురి పేర్లను ప్రకటించారు.
పార్లమెంటు అభ్యర్థులు:
1. డీఎంఆర్ శేఖర్(అమలాపురం)
2. ఆకుల సత్యనారాయణ (రాజమండ్రి)
3. గేదెల శ్రీనుబాబు (విశాఖపట్నం)
4. చింతల పార్ధసారథి (అనకాపల్లి)
అసెంబ్లీ అభ్యర్థులు:
1. సుందరపు విజయ్కుమార్(యలమంచిలి)
2. నక్కా రాజబాబు (పాయకరావుపేట)
3. పసుపులేటి బాలరాజు(పాడేరు)
4. ముచ్చా శ్రీనివాసరావు (రాజాం)
5. కోరాడ సర్వేశ్వరరావు(శ్రీకాకుళం)
6. కోత పూర్ణచంద్రరావు(పలాస)
7. బాడన వెంకట జనార్దన్(జనా- ఎచ్చెర్ల)
8. లోకం నాగమాధవి (నెల్లిమర్ల)
9. రాజా అశోక్బాబు (తుని)
10. కందుల దుర్గేష్ ( రాజమండ్రి సిటీ)
11. రాపాక వరప్రసాద్ ( రాజోలు)
12. పాముల రాజేశ్వరి (పి.గన్నవరం)
13. ముత్తా శశిధర్ (కాకినాడ సిటీ)
14. రేలంగి నాగేశ్వరరావు (అనపర్తి)
15. పితాని బాలకృష్ణ (ముమ్మిడివరం)
16. వేగుళ్ల లీలాకృష్ణ(మండపేట)
17. బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం)
18. నవుడు వెంకటరమణ (ఉంగుటూరు)
19. రెడ్డి అప్పలనాయుడు (ఏలూరు)
20. నాదెండ్ల మనోహర్ (తెనాలి)
21. తోట చంద్రశేఖర్(గుంటూరు వెస్ట్)
22. రావెల కిషోర్బాబు (పత్తిపాడు)
23. ఎ.భరత్ భూషణ్ (వేమూరు)
24. సయ్యద్ జిలానీ(నరసరావుపేట)
25. పసుపులేటి సుధాకర్ ( కావలి)
26. చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి (నెల్లూరు రూరల్)
27. మల్లికార్జునరావు (ఆదోని )
28. మధుసూదన్రెడ్డి (ధర్మవరం)
29. పత్తిపాటి కుసుమకుమారి (రాజంపేట)
30. బోనాసి వెంకటసుబ్బయ్య (రైల్వే కోడూరు)
31. బోడే రామచంద్ర యాదవ్ (పుంగనూరు)
32. బండి రామకృష్ణ (మచిలీపట్నం)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more