ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఫీవర్ యావత్ ప్రపంచంతో పాటు జైళ్లలో దోషులు, నిందితులకు కూడా వ్యాపించింది. ప్రస్తుతం నడుస్తున్న క్రికెట్ టార్నమెంటును తాము చేసేందుకు వీలు కల్పించాలని ఏడుగురు ఖైదీలు వేసిన పిటీషన్ విచారించిన అస్సోంలోని గౌహతి హైకోర్టు అందుకు పచ్చజెండాను ఊపింది. జైలులో వున్న ఖైదీలందరు క్రికెట్ ప్రపంచకప్ చూసేందుకు వీలు కల్పించాలని జైలు అధికారులను అదేశించింది.
ఏడుగురు ఖైదీలతో పాటు స్థానిక గిరిజన నాయకడు వేసిన పిటీషన్ ను విచారించిన గౌహతి న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి జైలు ఖైదీలు అన్ని మ్యాచ్ లను వీక్షించేందుక వీలు కల్పించాలని అదేశించారు. ఇలాంటి మ్యాచ్ ల వల్ల ఖైదీల నేర ప్రవృత్తిలో మార్పు వస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. భారత రాజ్యాంగానికి లోబడి ఖైదీలు ప్రాథమిక హక్కులను కాపాడాలని ఆయన సూచించారు. ఖైదీలకు టీవీని విక్షించడం, వార్తలు, క్రీడలు, వినోదం తదితరాలను చూసే వీలు కల్పించాలన్నారు.
కాగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో గౌహతి జైలులో అధికారులు కేబుల్ కన్షక్షన్ ను ఏర్పాటు చేశారు. ఐదు రోజుల వ్యవధిలో ఖైదీలకు టీవీలను ఏర్పాటు చేయాలన్న న్యాయస్థానం అదేశానుసారి మరో నాలుగు రోజుల్లో టీవీలను ఏర్పాటు చేస్తామని జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జైలు లో కేబుల్ టీవీ కనక్షన్ వైరు లాగామన్నారు. టీవీలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకున్న తరువాత వాటికి అనుగూణంగా టీవీలను అమరుస్తామని జైలు అధికారులు తెలిపారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more