చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ సమర్పించడానికి కూడా ఓ లెక్క ఉందని షర్మిల ఆరోపించారు. తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన హయాంలో హైదరాబాద్ చుట్టూ ఆస్తులను పెద్ద ఎత్తునే కూడగట్టారనీ, వాటి పరిరక్షణ కోసం సీమాంధ్రుల ప్రయోజనాలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే అవినీతి బండారాన్ని బయటపెడుతుందని తన ఆస్తులను కాపాడుకోవడానికి రాష్ట్ర విభజనపై లేఖ ఇచ్చారని ఆరోపించారు. కమిటీలను, కాంగ్రెస్ పార్టీని దమ్ముంటే తెలంగాణ ఇచ్చేయండంటూ పదేపదే రెచ్చగొట్టాడని తెలిపారు. సీమాంధ్రలో ఎగిసిన ఉద్యమ జ్వాలలను చూసి జడుసుకుని ఆత్మగౌరవ యాత్ర పేరుతో ముందుకు వచ్చారన్నారు. అయితే ఆయన వెన్నుపోటు ఆత్మకు, అభిమానం, గౌరవం కూడా ఉన్నాయా అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడుగా పాలకపక్షంతో కుమ్మక్కై అడుగడుగునా ప్రభుత్వాన్ని కాపాడుతున్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పార్మాట్లో రాజీనామా చేసి ఎందుకు సంక్షోభం సృష్టించరని ప్రశ్నించారు. వైఎస్ కనుక బతికి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదన్నారు
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more