రామ్ చరణ్ ‘ఎవడు ’ సినిమా ఘన విజయం సాధించడంతో పుల్ జోష్ తో తరువాతి సినిమాకు సిద్దం అవుతున్నాడు. క్రిష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 6 నుండి రామా నాయుడు సినీ విలేజ్ లో మొదలు కాబోతుంది. శ్రీకాంత్, కమళిని ముఖర్జీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందబోతుంది.
ఈ సినిమాలో చరణ్ సరసన ‘కాజల్ ’ కథానాయికగా నటించబోతుంది. అలాగే ఈ సినిమాకి ‘గోవిందుడు అందరి వాడెలే ’ అనే టైటిల్ ని అనుకుంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ మొట్ట పూర్తి చేసుకున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సాధ్యమైనంత తొందర్లో షూటింగు పూర్తి చేసి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more