బీజేపీ పాలిత మధ్యప్రదేశ్కు చెందిన ఒక ఎంపీ ఓవరాక్షన్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ దేశంలో ప్రవేశపెట్టిన స్వచ్చా భారత్ మిషన్ ను తప్పుగా అర్థం చేసుకున్న మనం పార్లమెంటు సభ్యుడు.. అపరిశుభ్రత - అనారోగ్యం అనే అంశాన్ని రేపటి పౌరులకు చాటుతూ...
అటవీ ప్రాంతంలో వెళ్తున్న సమయంలో ఒళ్లంతా కళ్లు చేసుకుని వెళ్లాలని.. పెద్దలు చెబుతుంటారు. వన్యప్రాణలు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదని, అందుచేత.. చేతిలో కర్ర లేకుండా వెళ్లరాదని కూడా చెబుతుంటారు. కానీ మారుతున్న కాలంతో పాటు అందుబాటులోకి వస్తున్న...
సోషల్ మీడియా అంటూ వచ్చిన తరువాత.. దీనికి తోడు చేతిలో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రాగానే.. ప్రతీ ఒక్కరూ నెట్టింట్లో ఒక వీడియో పెట్టాలన్న అలోచనలకు వస్తున్నారు. కష్టపడి వీడియోను నెట్టింట్లో పోస్టు చేస్తున్నారు. ఇక వారి శ్రమను చాలా వరకు...
అదృష్టం ఎప్పుడు.. ఎవరికి ఎలా కలసివస్తుందో తెలియదు. రాసిపెట్టి ఉండాలే కానీ అది తప్పక కలసివస్తుందని పెద్దలంటారు. కొందరికి లాటరీ రూపంలో అదృష్టం కలసివస్తే.. మరికొందరికీ తాము పట్టుకున్నదల్లా బంగరమయ్యేలా అదృష్టం కలసివస్తుంది. ఆనంతపురం, కర్నూలు జిల్లా సరిహద్దులోని పలు ప్రాంతాల్లో...
ముస్లింల పవిత్ర నగరం మదీనా ప్రాంతం చమురు నిక్షేపాలకు ప్రసిద్ది అన్నది తెలిసిన విషయమే. అయితే ఇక్కడ బంగారం నిక్షేపాలు కూడా ఉన్నాయన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తాజాగా మదీనాలో బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నట్లు సౌదీ...
సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావాలని పోటీపడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. చిన్నారుల నుంచి పెద్ద పెద్ద టెక్కీల వరకు అందరూ తమ వీడియోలతో నెట్టింట్లో పోస్టు చేస్తుంటారు. రోజుకు కొన్ని లక్షల వీడియోలు సోషల్ మీడియాలో అవిష్కృతమౌవుతూ...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైనర్ బాలిక నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిన వైరల్ వీడియోపై దిమ్మతిరిగిపోయే ప్రకటన ఇచ్చారు పోలీసులు. నడిరోడ్డుపై నిస్సహా స్థితిలో నడుచుకుంటూ వెళ్లిన మైనర్ బాలిక (15) అత్యాచార బాధితురాలు కాదని, అసలు ఆమెపై అత్యాచారం జరగలేదని అంటున్నారు....
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచానికే ఒక శాససకర్త. తన దేశాన్ని అగ్రబాగాన నిలుపుతూనే.. దేశంలోని ప్రజల బాగోగులను సమీక్షిస్తూ.. వారి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే.. మరోవైపు ప్రపంచపటంలోని ఏ దేశం ఏం చేస్తుందో కూడా నిత్యం గమనిస్తూ.. డేగ కన్ను...
కొత్తగా పెళ్లైన జంటలు సంతానం కోసం తొందరపడుతుంటారు. సంతానం అంటూ కలిగిన తరువాత.. మూడేళ్లు వచ్చీ రాగానే వారిని పాఠశాలలో చేర్పించక తప్పదు. ఇలా పిల్లలను స్కూల్ లో చేర్పించాలంటే పిల్లల కన్నా వారి తల్లిదండ్రులే ఎక్కువగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది....
రాజీకీయ పార్టీల ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాల వ్యాప్తికి, ఓ వర్గానికి చెందిన యువతను అటువైపుగా ఆకర్షితులను చేస్తున్న పీఎఫ్ఐ కార్యాలయాలపై ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. ఉగ్రవాద కార్యకాలాపాలకు నిధులు సమకూర్చడం, వ్యవస్థీకృత శిక్షణ, తీవ్రవాద భావజాలం వ్యాప్తి వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న...