భర్తను కొరకటంతో రక్తపు మడుగులో పడి చచ్చాడు | wife killed husband by biting in UP

Wife killed husband by biting in up

Wife Quarrled with husband for visiting parents, Wife Quarrled with husband Killed by biting, Wife Quarrled with husband killed in UP, Wife Quarrled with husband bite, Husband died after wife bit

Wife Quarrled with husband for visiting parents and Killed by biting.

పుట్టింటికి వెళ్లొద్దన్నందుకు దారుణంగా...

Posted: 09/23/2016 07:00 PM IST
Wife killed husband by biting in up

ఓ చిన్నగొడవ ముదిరి పాకాన పట్టి భర్త ప్రాణాలు బలితీసుకుంది. పుట్టింటికి వెళ్తానంటే అభ్యంతరం చెప్పినందుకు గొడవపెటుకుని చంపేసింది. విచక్షణ కోల్పోయి మీద పడి కొరకటంతో 35 ఏళ్ల ఆ వ్యక్తి దారుణంగా చనిపోయాడు. ఉత్తరప్రదేశ్ ఎటావాహ్ లో జరిగిన ఈ ఘటనలోకి వెళ్లితే...

ఫతేపూర్ లో నివసిస్తున్న అరవింద్-గోమతి దంపతులకు ఇద్దరు పిల్లలు. గురువారం రాత్రి ఆఫీస్ నుంచి భర్త ఇంటికి రాగానే తన పుట్టింటికి వెళ్లాలని ఉందని గులాబీ చెప్పింది. అయితే అందుకు అతగాడు ససేమిరా అన్నాడు. చిన్నగా ప్రారంభమైన గొడవ ముదిరింది. ఆగ్రహాంతో ఊగిపోయిన గోమతి భర్త మీద పడిపోయింది. కసితీరా మెడ మీద, ఛాతి భాగంలో, కడుపులో కోరికేసింది.

ఆ అరుపులకు చుట్టుపక్కల వారు పోగైనప్పటికీ లోపల గడి పెట్టి ఉండటంతో ఏం చేయలేకపోయారు. చివరికి డోర్ తెరిచి బయటికి వచ్చిన గులాబీ భర్తపై చేసిన దాడిని స్థానికులకు వివరించింది. వారు లోపలికి వెళ్లి చూడగా అరవింద్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. కాసేపటికి వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. గోమతిపై 304 సెక్షన్ హత్య నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  wife  bite  husband  killed  

Other Articles