లిబియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న తెలుగు ప్రొఫెసర్లకు ఎట్టకేలకు విముక్తి లభించింది. తమ వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా.. క్షేమంగా విడిచిపెట్టాలని తెలుగు ప్రోఫెసర్ల కుటుంబ సభ్యలు భగవంతుడికి పెట్టుకున్న విన్నపాలు తీరాయి. ఎలాంటి హాని జరగకుండానే ఉగ్రవాదల చెర నుంచి తెలుగు ఫ్రోఫెసర్లు విముక్తి పోందారు. తమకు విద్యాబుద్దులు చెప్పిన తెలుగు ప్రోఫెసర్లను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎట్టకేలకు విడుదల చేశారు. గత వారం రోజులుగా ఉగ్రవాదుల చెరలో వున్న తెలుగు ఫ్రోఫెసర్లకు ఇవాళ విముక్తి లభించింది.
ఉగ్రవాదులు చెర నుంచి విడుదలైన తెలుగు ఫ్రోఫెసర్లను లిబియాలోని భారత దౌత్య కార్యాలయానిక తరలించినట్టు ఢిల్లీలో అంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ తెలిపారు. తెలుగు ఫ్రోఫెసర్లు బలరాం, గోపికృష్ణలను విడుదల చేసినట్లు విదేశాంగ శాఖ ద్వారా సమాచారం అందిందని ఆయన చెప్పారు. త్వరలోనే ఇద్దరు తెలుగువారిని భారత్కు తీసుకువస్తామని తెలిపారు. ఈ ప్రొఫెసర్ల విడుదల సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు తమ ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు ప్రొఫెసర్ల గురించి ఆందోళన చెందవద్దని, వారిని బాగా చూసుకుంటామని ఐఎస్ ఉగ్రవాదులు హామీ ఇచ్చినట్లు అక్కడి నుంచి భారత్ తిరిగివచ్చిన కర్ణాటక ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రామకృష్ణ బెంగుళూరులో మీడియాతో చెప్పిన మరుసటి రోజునే ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విడిచిపెట్టారు. క్షేమ సమాచారం అందడంతో తెలుగు ప్రోఫెసర్ల కుటుంబ సభ్యులలో ఆనందం వెల్లివిరుస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more