ఇదమిద్ధంగా ఎటువంటి ప్రణాళికా లేకపోయినా మనుషులను రోదసీ లోకి తీసుకెళ్ళి మళ్ళీ సురక్షితంగా తీసుకుని రావటానికి భారత్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మంగళూర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ ఆ కార్యక్రమం తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భూమికి 275 నుంచి 400 కిలో మీటర్ల దూరంలో ఉంచి వారం రోజుల తర్వాత తిరిగి భూమి మీదకు తీసుకుని రావటానికి 2006-2007 లోనే పరిశీలన జరిగిందని అన్నారు.
ల్యాబ్ లో దీని మీద పరీక్షలు జరిగాయి కానీ నిజంగా స్పేస్ లోకి పంపించవలసివుంది. వాతావరణాన్ని నియంత్రిస్తూ ప్రాణ రక్షణకు అవసరమైనవాటి మీద అధ్యయనం చేస్తున్నామన్నారు రాధాకృష్ణన్.
ఈ పరీక్షకోసం ఏ వాహనాన్ని వాడతారని అడిగిన దానికి రాధాకృష్ణన్, పిఎస్ఎల్ సి ఒక మనిషిని, జిఎస్ఎల్ వి ఇద్దరిని, జిఎస్ఎల్ వి ఎమ్కే 3 ముగ్గురిని తీసుకెళ్ళగలుగుతుందని అన్నారు.
దీని మీద ఇంకా అధ్యయనం జరుగుతోందని ఆయన అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more