స్వీడెన్ కు చెందిన ప్రపంచ ఫర్నిచర్ దిగ్గజ రిటైల్ సంస్థ హైదారబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్దం చేసుకుంది. ఈ మేరకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాంతంలో స్థలాన్ని కూడా కొనుగోలు చేసింది. దీర్ఘ కాలంలో హైదరాబాద్ సహా భారత్ దేశ వ్యాప్తంగా పలు షోరూంలను ఏర్పాటు చేయాలని సంస్ధ నిర్ధేశించుకుంది. తొలి షో రూంను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేస్తుంది. హైదరాబాద్ షో రూం ఏర్పాటుకు సంబంధించి హైటెక్ సిటీకి సమీపంలో 13 ఏకరాల స్థాలన్ని కూడా ఐకియా కొనుగోలు చేసింది.
వచ్చే పదేళ్లలో సుమారు 10,500 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టడానికి ఐకియా ముందుకోచ్చింది. దేశవ్యాప్తంగా 25 షో రూంలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా హైదరాబాద్ లో 500 కోట్ల రూపాయల వ్యయంతో దుకాణాన్ని ఏర్పాటు చేయనుంది. మేక్ మోర్ ఇన్ ఇండియా అనే కార్యక్రమంలో భాగంగా స్థానిక సరఫరాదారుల నుంచి ఫర్నిచర్ ను అత్యధికంగా సేకరించనున్నట్లు ఐకియా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జువెన్సియో మేజు తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more