తైవాన్ రాజధాని తైపీ నుంచి పెంఘు ద్వీపానికి వెళుతుండగా, న్ వే పై దిగుతుండగా Flight GE222, a twin-engine turboprop ATR-72 aircraft కూలిపోయి 51 మంది ప్రయాణికులు మరణించినట్లు తైవాన్కు చెందిన సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడినట్లు తైవాన్ కు చెందిన పెంఘు కౌంటీకి చెందిన అగ్నిమాపక శాఖాధిపతి ఒకరిని వార్తా సంస్థ ఉటంకించింది.
తైవాన్ విమానయాన సంస్థ ట్రాన్స్ ఏషియా ఎయిర్వేస్ కు చెందిన ఈ విమానంలో 54 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు పౌర విమానయాన యంత్రాంగం తెలియచేసినట్లు వార్తాసంస్థ తెలిపింది. మగాంగ్ నగరంలో అత్యవసరంగా విమానాన్ని దింపే ప్రయత్నంలో విమానం కూలిపోయి ఉండవచ్చని వార్తాసంస్థ తెలిపింది. పూర్తి వివరాలు ఇంకా అందవలసి ఉంది.మంగళవారం ఉదయం నుంచి తైవాన్ లో తుపాను ఏర్పడి ఈదురుగాలులతోకూడిన భారీ వర్షం కురుస్తోంది.
-----------
Flight GE222, a twin-engine turboprop ATR-72 aircraft, was heading from the southern port city of Kaohsiung to the island of Penghu in the Taiwan Strait,landing in stormy weather crashed outside an airport on a small Taiwanese island late Wednesday, and the transport minister said 51 people were trapped and feared dead.
Taiwan president Ma Ying-jeou: This is a very painful day in Taiwan's aviation history, the whole of Taiwan is in mourning. He will offer the best support and help to both the survivors and casualties - China Business Journal
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more