ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో డ్యూటీలో ఉన్న పోలీసుల మీద కాల్పులు జరపటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు రహదార్ల దిగ్బంధం చేసారు.
దోపిడీ చేసిన పారిపోతున్నవారిని వెంటాడుతున్న పోలీసుల మీద కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఇద్దరు కాన్ స్టేబల్స్ మరణించారు. వాళ్ళిద్దరు దినేష్ ప్రతాప్ సింగ్, గిరిరాజ్ కిషోర్ గుజ్జర్. 30 సంవత్సరాల ప్రాయంలో ఉన్న ఆ ఇద్దరు కాన్ స్టేబుల్స్ లో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరొకరు హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.
హత్యలు, అరాచకాలు, అత్యాచారాలతో అట్టుడుకుతూ, అభద్రతలకు లోనైన ఉత్తర ప్రదేశ్ లో ఈ ఘటన మరోసారి ప్రకంపనాలు కలిగిస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more