మరో విజయవంతమైన క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి 'ధనుష్' పరీక్ష విజయవంతం అయిందని సంబంధిత అధికారులు ప్రకటించారు.
ఒడిశా తీరంలో ఈ క్షిపణి పరీక్ష చేసినట్లు తెలిపారు. భూ, జల తలాల నుంచి ఈ క్షిపణిని ప్రయోగించవచ్చని చెప్పారు. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది నాశనం చేయగలదని అధికారులు వివరించారు. ఈ క్షిపణి దాదాపు 500 కిలోల అణ్వస్త్రాలను మోసుకుపోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని వివరించారు. ఈ రోజు ఉదయం 10.52కి దీనిని పరీక్షించినట్లు సంబంధిత అధికారులు చెప్పారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-2 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన కొద్దిరోజులకే ధనుష్ పరీక్ష కూడా విజయవంతం కావటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more