సీమాంద్ర సీఎం చిప్పపట్టుకొని సీమాంద్ర రాజధాని కోసం ఆర్థిక సాయం చేయమని కనిపించిన ప్రతి ఒక్కరి అడుగుతున్న విషయం తెలిసిందే. అసలే ఆంద్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో ఉందని ఖజానా లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో.. అపర చాణుక్య మేథావి ఆలోచనతో.. ఆంద్రప్రదేశ్ లోని అందరికి జీతాలు ఇవ్వటానికి సిద్దమైనట్లు ఖజానా శాఖ అధికారులు చెబుతున్నారు.
జులై 1నే ఆంద్రప్రదేశ్ ఉద్యోగులకు మొదటి జీతాలు ఇవ్వటానికి చంద్రబాబు రెడీ అవుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ..ఏపీ ఉద్యోగులు తొలి జీతం తీసుకుంటున్నారు. అదీ కూడా జులై ఒకటి కావటం విశేషం. అసలే ఆంద్రప్రదేశ్ బడ్జెట్ లో ప్రస్తుతం రెవెన్యూ లోటు ఉన్నప్పటికి సీఎం చంద్రబాబు మాత్రం ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. అంటే గతంలో.. ఉద్యోగులను చులకన చేసినందుకు .. తొమ్మిదేళ్లు చంద్రబాబు అధికారం దూరం అయినా విషయం తెలిసిందే.
అందుకే ఉద్యోగులపై చంద్రబాబు ప్రేమ కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగుల్లో మాత్రం లోటు బడ్జెట్ ఉన్నందు వల్ల.. జీతాలు ఆలస్యం కావచ్చనే అనుమానాలు ఉద్యోగుల్లో ఉండటంతో.. దానిని గమనించిన చంద్రబాబు సర్కార్ .. ఏపీ ఉద్యోగుల జీవితాల్లో తొలి జీతం వెలుగులు నింపారు.. సీఎం చంద్రబాబు. దీంతో ఎపీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఆంద్రప్రదేశ్ రైతులు.. సీఎం చంద్రబాబు గారు.. ఖరీఫ్ సీజన్ వచ్చింది., బ్యాంకు నుండి నోటీసులు వచ్చాయి సార్. ఒక కన్ను మా పై పెట్టడండి చంద్రంసారు అని రైతులు వేడుకుంటున్నారు. పాపం చంద్రబాబు కూడా రైతుల రుణామాపీ చేయాలని ఉద్దేశంతో నిద్రలేని రాత్రలు గడుపుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బాబు మాపీ చేస్తాడని .. ఏపీ రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more