జాతిపిత అయిన మహాత్మాగాంధీ ఉన్న అభిమానం ఏమిటో మన హైదరాబాద్ వ్యక్తి చూపించాడు. మాది కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర పెంజర్ల. మా కుటుంబానికి స్వాతంత్య్ర పోరాట నేపథ్యం ఉంది. చిన్నప్పటి నుంచీ గాంధీ మహాత్ముడిపై అప్పట్నుంచే ఆరాధనా భావం ఏర్పడింది. మహాత్ముడి దస్తూరితో రాసిన లేఖలు వేలం వేస్తున్నారని తెలిసినప్పుడు రూ.50 లక్షలైనా వెనకాడకుండా వేలంలో పాల్గొన్నాను. ఈ లేఖల్ని అందుకున్న రోజున.. నా జీవితానికి ఇంతకంటే సార్థకత లేదనిపించింది.. జాతిపిత మహాత్మాగాంధీ రాసినరెండు లేఖలను హైదరాబాద్కు చెందిన శరత్ గోపాల్ అనే వ్యాపారవేత్త వేలంలో సొంతం చేసుకున్నారు.
1892లో సబర్మతి జైలు నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య ద్విజేంద్రనాథ్ ఠాగూర్కు రాసిన లేఖతో పాటు, మరో మిత్రుడికి రాసిన ఉత్తరాన్ని గత డిసెంబర్ 12న లండన్లో వేలానికి పెట్టారు. 25 దేశాలకు చెందినవారు ఈ వేలంలో పాల్గొనగా.. 56,950 పౌండ్లకు (రూ.50,11,600) శరత్ గోపాల్ వీటిని సొంతం చేసుకున్నారు. భారతదేశానికి చెందిన ఈ లేఖల్ని లండన్లో వేలం వేయడాన్ని అప్పట్లో భారత ప్రభుత్వం వ్యతిరేకించింది. కాగా.. ఆ ఉత్తరాలను భారతీయుడే కైవసం చేసుకోవడంతో ఉత్తరాల్ని ఇండియాకు తెచ్చినప్పుడు కస్టమ్స్ సుంకం తొలగించడంతో పాటు, ప్రత్యేక దిగుమతి లైసెన్స్ ఇచ్చి సహకరించింది. వారం రోజుల క్రితం శరత్ గోపాల్ వాటిని ఇక్కడ అందుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more