ఐపీఎల్ మేనేజ్ మెంట్ కమిటీ టోర్నమెంటును ఎంత పారదర్శకంగా నిర్వహించాలని ప్రయత్నించినా.. అక్కడక్కడా పట్టుబడుతున్న బుకీలు ఆటను మార్చివేస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్-8లో భాగంగా జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ల మ్యాచ్లో బెట్టింగ్లో ప్రమేయమున్న ఓ బుకీని పోలీపులు అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మేల్కోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దేశంలోని పలు నగరాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ, ముంబై, జైపూర్ సహా దేశంలోని పది ముఖ్య నగరాల్లో అధికారులు సోదాలు నిర్వహించారని సమాచారం..
ఐపీఎల్-8లో క్వాలిఫయర్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ల మద్య జరిగిన మ్యాచ్లో బెట్టింగ్లో ప్రమేయమున్న అనూప్ మహాజన్ అనే బుకీని పఠాన్కోట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి 3.3 లక్షల నగదు, మొబైల్స్, ఎల్సీడీ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ కేసులో పోలీసులు మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అనూప్ ఇచ్చిన సమాచారంతో బెట్టింగ్ తో ప్రమేయమున్న పెద్ద మనుషులను పట్టుకునేందుకు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ధానే, గుర్గావ్ సహా పది నగరాలలో సోదాలు జరిపింది. అయితే ఇవి తాము నిర్వహించే సాదారణ సోదాలలో భాగమేనని ఈడీ అధికారుుల తెలిపారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more