ప్రపంచ ఆర్చరీ యూత్ చాంపియన్ షిప్ లో భారత జోడి స్వర్ణంతో మెరిసింది. జెమ్సన్ నింగ్ తోజమ్-అంకితా భకత్ ల జోడి మిక్స్ డ్ డబుల్స్ విభాగంతో అత్తుత్తమంగా రాణించి.. టైటిల్ ను దక్కించుకుంది. దీంతో ఈ జోడి స్వర్ణ పతకాన్ని...
ప్రపంచ బ్యాడ్మింటన్ మనవాళ్లు చరిత్ర సృష్టించారు. అదేంటి అంటారా.. జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో వరుసక్రమంలో అటు సైనా నెహ్వాల్, పీవీ సింధూ నుంచి కిదాంబి శ్రీకాంత్ సహా అందరూ ఇంటికి తిరుగుముఖం పట్టిన నేపథ్యంలో మనవాళ్లు అందులోనూ పురుషలు...
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ రజత పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధుకు మరో గౌరవం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె పేరును ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుకు కేంద్ర హోంశాఖకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. ఈ అవార్డుకు...
జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణిలు పోరు ప్రీక్వార్టర్స్ లోనే ముగిసింది. జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో తలపడిన సింధూ.. స్పెయిన్ క్రీడాకారిణి కరోలినాతో తలపడిన సైనా నెహ్వాల్ ఒటమి కావడంతో మహిళల సింగిల్స్ విభాగంతో భారత్ పోరు...
భారత బ్యాడ్మింటన్ సంచలనం పివీ సింధూ మరో మారు జపాన్ క్రీడాకారిణి నొజొమి ఒకుహారాతో తలపడనుందా..? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల నుంచి వీరిమధ్య ప్రారంభమైన ఆటలో వైరుత్వం.. ఇటీవల ముగిసిన కొరియా ఓపెన్ సూపర్...
కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంటులో భారత అగ్రశ్రేణి షట్లర్, ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు టైటిల్ సాధించి తన ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయాన్ని ఏకంగా దేశ ప్రధాని నరేంద్రమోడీకి అంకితమిచ్చింది. 22 ఏళ్ల...
అరుణ సింధూరం ఎరుపెక్కింది. ఐదో సీడ్ గా బిరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ దిగ్గజం.. తెలుగు తేజం.. పివీ సింధూ.. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ లో ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. కొరియా టైటిల్ ను కూడా భారత మాత సిగలో...
కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంటులో భారత అగ్రశ్రేణి షట్లర్, ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఇవాళ జరిగిన మ్యాచ్ లో తన ప్రత్యర్థిపై విజయాన్ని నమోదు...