grideview grideview
  • Apr 30, 01:13 PM

    చావనైనా చస్తాం... మేము వదులుకోం ?

     అటవీ అధికారులకు, కొల్లేరు పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు మధ్య అంతరాన్ని పెంచుతున్నాయి. ఆటపాక వలస పక్షులు సంరక్షణ కేంద్రం మాదిరిగా గోనెపాడులో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అటవీ అధికారులు ప్రయత్నించారు. ఇటీవల ఆ పనులను ఆటపాక, గోనెపాడు గ్రామస్తులు...

  • Apr 29, 01:18 PM

    వంగవీటి రాధాపై కేసు

    మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ పైన కృష్ణా జిల్లా విజయవాడలో కేసు నమోదయింది. జిల్లాకు చెందిన ఆనందరావు అనే వ్యక్తి వంగవీటి రాధాకృష్ణ పైన స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదను స్వీకరించిన పోలీసులు కేసును నమోదు చేశారు....

  • Apr 29, 12:23 PM

    చంద్రబాబుపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శలు

    చంద్రబాబునాయుడు తొమ్మదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సంక్షేమాన్ని గాలికి వదిలేసి మద్యనిషేదం ఎత్తివేసి ఊరూవాడ బెల్టు షాపులను ఏర్పాటు చేసిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచడం, లాఅండ్‌ ఆర్డర్‌ అదుపుచేయలేకపోవడం గుర్తులేదా...

  • Apr 26, 12:45 PM

    నేతలలో అయోమయం

    సాధారణ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఆయా నియోజకవర్గాల్లోని నేతలు ఇప్పటినుండే అప్రమత్తమయ్యారు. ఇతర స్థానాల నుండి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై నాయకులు తర్జనభర్జనలు పడుతున్నారు. కృష్ణా జిల్లాలలో నేతలు ఇతర ప్రాంతాలపై కన్నేశారు. ఇక్కడ రెండు పార్లమెంట్, 16 అసెంబ్లీ...

  • Apr 24, 02:16 PM

    భవానీ ద్వీపం రగడకు తెర

    భవానీ ద్వీపం ప్రై'వేటు' నుంచి తప్పించుకుంది. ఇక ద్వీపం ఆలనా, పాలనా అంతా ఏపీటీడీసీ అధికారుల చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ఆ శాఖే చేపట్టనుంది. గతంలో పిలిచిన టెండర్ల ప్రక్రియను రద్దుచేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు రాష్ట్ర...

  • Apr 23, 11:16 AM

    రోశయ్య అస్వస్థత పై రాజకీయ నాయకులు ఆందోళన.

    ఆంధ్ర్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా పోరంకిలో ఆర్యవైశ్య మహాసభకు రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య ప్రసంగిస్తూ వేదికపై అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఎమ్మెల్యే బెల్లంపల్లి...

  • Apr 22, 01:33 PM

    విద్యార్థులను వేధిస్తే చర్యలు తప్పవ్

    జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. విజయవాడలో రైతు చైతన్య యాత్రల పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం యాత్రకు సంబంధించిన ప్రచార వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వడ్డీలేని రుణాలను...

  • Apr 20, 11:48 AM

    బంగారం అంటే భయపడుతున్న వ్యాపార సంస్థలు ?

    బంగారం కుదువ పెట్టుకుని వడ్డీకి రుణాలిచ్చే సంస్థలు ఇటీవల జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. బంగారం ధర పెరుగుతుండటం, రుణానికి కచ్చితమైన హామీ ఉండటంతో బ్యాంకర్లతో పాటు పలు ఫైనాన్స్ సంస్థలు అధిక శాతంలో ఈ వ్యాపారం చేసేందుకే ప్రాధాన్యమిచ్చాయి. అసలు...