టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని, అందుకే ఎంపీలు వివేక్, మందా, విజయశాంతిలు పార్టీలు మారినా వారిని సస్పెండ్ చేయలేదని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలుగుజాతిని చీల్చి అతి పెద్ద తప్పు...
బ్రదర్ అనిల్ కుమార్కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈరోజు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో అనిల్ పేరును చార్జిషీట్ నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన...
హైదరాబాద్లో గత రాత్రి దారుణం చోటు చేసుకుంది. రక్షించాల్సిన సైనికులే కాటు వేయడానికి యత్నించారు. సికింద్రాబాద్లోని మహింద్రా హిల్స్ సమీపంలో టీచర్స్ కాలనీకి చెందిన ఓ యువతి, ఆమె స్నేహితుడు ఆదివారం రాత్రి గుడికి వెళ్ళారు. అనంతరం అక్కడ దగ్గరలో ఉన్న...
మహబూబ్ నగర్ జిల్లా బస్సు ప్రమాదంలో అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. బస్సులో దీపావళికి ఉపయోగించే బాణాసంచా, జట్టు ఉందని సమాచారం. అందుకే ప్రమాద తీవ్రత అధికంగా ఉందని సమాచారం. డీజీల్ ట్యాంకు పేలడం వల్లే ఇంత ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక...
హైదరాబాద్ లో ఏ ప్రాంత ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ సీపీ నేత రెహ్మాన్ అన్నారు. హైదరాబాద్ అందరిదని, హైదరాబాద్ నుంచి వెళ్లిపొమ్మనే అర్హత ఏ ఒక్కరికి లేదన్నారు. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని రణన్నినాదం...
రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. హుస్సేన్ సాగర్ గరిష్ట నీటి మట్టం స్థాయి 513.51 అడుగులు కాగా ప్రస్తుతం 513.25 అడుగులకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగర్...
వైసీపీ నిర్వహించే 'సమైక్య శంఖారావం' సభకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఈనెల 26న నిర్వహించే ఈ సభకు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5గంటల వరకు అనుమతినివ్వడం జరిగిందన్నారు. ఎగ్జిబిషన్...