grideview grideview
  • Apr 29, 12:02 PM

    ఎయు లో వాహనాల రాక పోకలు బంద్‌

    పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా నెలలో ఒక్కరోజు వాహనాల రాకపోకలను బంద్‌ చేసే ప్రక్రియను ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ మంగళవారం ( ఏప్రిల్‌ 30) నుంచి అమలు చేయనుంది. ఈ మేరకు ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ ఉపకులపతి ప్రోఫెసర్‌ జిఎస్‌ఎన్‌ రాజు ఓ ప్రకటనను...

  • Apr 27, 12:28 PM

    బాబు ముగింపు : వెండి చెప్పులు

    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఓ అభిమాని వెండి చెప్పులు బహూకరించాడు. కూర్మన్పాలెంలోని సుజనా స్టీల్స్‌లో బస చేసిన చంద్రబాబు నాయుడు శివాజీనగర్ నుంచి పాదయాత్ర సాగించారు. ఆయన వెంట బాలకృష్ణ, నారా లోకేష్, భువనేశ్వరి నడక సాగించారు....

  • Apr 27, 12:08 PM

    బాబు పాదయాత్ర ముగిసింది?

    టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా..మీకోసం' పేరిట చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ముగిసింది. జిల్లాలోని అగనంపూడి టోల్‌గేట్ శివాజీపాలెం వద్ద 60 అడుగుల పైలాన్‌ను బాబు ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని బాబు ఆవిష్కరించారు. బాలకృష్ణ, భువనేశ్వరి, లోకేష్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ముగింపు...

  • Apr 26, 01:16 PM

    సోనియా చెవిలో టీఎస్ఆర్ సంగీతం?

    రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వద్ద తన వైజాగ్ సంగీతం వినిపించారు. విశాఖపట్నం పై ఆయన మనసుపడిన విషయం తెలిసిందే. అయితే విశాఖపట్నం .. చిన్నమ్మ(పురందేశ్వరి) చేతిలో ఉంది. ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికలకు కేంద్రమంత్రి పురందేశ్వరి...

  • Apr 26, 11:11 AM

    చంద్రబాబు కుటుంబసభ్యుల ఆత్మీయ సమావేశం

    టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర శనివారంతో ముగియనుండడంతో విశాఖలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. 207 రోజుల పాటు తనతో పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలు, సిబ్బందితో ఆయన కుటుంబసభ్యులు ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సమావేశంలో...

  • Apr 24, 01:11 PM

    సత్తిబాబుకు ఏం తెలుసు?

    బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీసీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. అక్కడ పరిశ్రమ ఏర్పాటుపై బొత్సకు ఏం తెలుసునని ప్రశ్నిం చారు. పరిశ్రమ...

  • Apr 24, 01:07 PM

    నగరంలో క్రికెట్‌ మాఫియా?

    ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) క్రికెట్‌ మ్యాచ్‌ అదును చేసుకొని అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలనుకునే వాళ్లు ఆ ఆట ద్వారా బెట్టింగులకు పాల్పడుతున్నారు. క్రికెట్‌ అంటే ఎంతో మక్కువ కలిగిన సభ్యులను ఎంచుకుని వారి ద్వారా కొందరు క్రికెట్‌ బెట్టింగులకు...

  • Apr 23, 06:12 AM

    మేము అందుకు లొంగిపోయాం.

    చింతపల్లి మండలానికి చెందిన 25 మంది మిలీషియా సభ్యులు ఎస్పీ జి.శ్రీనివాస్ సమక్షంలో లొంగిపోయారు. జిల్లా పోలీసులు నిర్వహించిన సద్భావన యాత్ర కార్యక్రమంలో పోలీసుల ఇచ్చిన హామీలు వారిని ప్రభావితం చేసి జనస్రవంతిలో కలిసేలా చేశాయి. నగరంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన...