grideview grideview
  • Apr 16, 02:20 PM

    షర్మిలాకు దేవినేని ఉమా క్లాస్?

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల క్రిష్ణ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే  షర్మిలా చేస్తున్న పాదయాత్రపై టిడిపి నాయకులు మండిపడుతున్నారు. నిన్నటి వరకు ఎన్టీఆర్ ప్లేక్సీ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే రెండు పార్టీల...

  • Apr 15, 12:55 PM

    పోలీసు కమిషనర్‌ పై వేటు పడనుందా?

    విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ ఎన్‌.మధుసూధనరెడ్డి త్వరలో బదిలీ కానున్నట్టు తెలిసింది. ఆయనను వచ్చే 10రోజులలో హైదరాబాద్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు సిద్ధం అవుతున్నట్టు పోలీసు వర్గాలలో ప్రచారం జరుగుతోంది. కొత్త సీపీగా సీనియర్‌ పోలీసు అధికారి స్టీఫెన్‌ రవీంద్ర, వి.ఎస్‌.సజ్జనార్‌...

  • Apr 15, 12:42 PM

    వెంకయ్యనాయుడు అభివ్రుద్ది ప్రకటనలు

    బీజేపీ అధికారంలోకి రాగానే మచిలీపట్నం పోర్టు, గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని బీపేజీ జాతీయనేత రాజ్యసభ సభ్యులు ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా ప్రజా చైతన్య స దస్సు కార్యక్రమం చుట్టుగుంటలోని శాతవాహన కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా...

  • Apr 13, 12:33 PM

    వైఎస్సార్ సీపీ నేతల అరెస్టు దారుణం : రాధా

    ప్రజాసమస్యలను ముఖ్యమంత్రికి వివరించేందుకు వెళుతున్న వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలను పోలీసులు అరెస్టుచేయడం దారుణమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళుతున్న ముఖ్యమంత్రిని గన్నవరం విమానాశ్రయంలో సమన్వయకర్తలు...

  • Apr 13, 12:24 PM

    మందు తెగ తాగేశారు

    ఈ ఆర్థిక (2012-13)సంవంత్సరం జిల్లాలోని మందు బాబులు ఏకంగా వెయ్యికోట్ల రూపాయలకు మద్యాన్ని తాగేశారు. 'ఆంధ్రజ్యోతి' వివరాలను సేకరించింది. రాష్ట్రంలోనే మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగిన జిల్లాలో మన కృష్ణా జిల్లా ముందు వరుసలో ఉంది. జిల్లాకు చెందిన ప్రొహిబిషన్ అండ్...

  • Apr 13, 12:05 PM

    నగరంలో తమిళనాడు ముఠాలు?

    నగరంలో పెద్ద మొత్తంలోబ్యాంకుల నుంచి డబ్బును డ్రా చేసి తీసుకెళ్లే వారి నుంచి ఆ డబ్బును కొట్టేసే తమిళనాడులో పలు ప్రాంతాలకు చెందిన ముఠాలు నగరంలో తిష్ఠ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నగరంలో జాతీయ రహదారులకు దగ్గరగా ఉన్న బ్యాంకులనే వీరు...

  • Apr 10, 12:24 PM

    సొంతం చేసుకుంటారా!

    వస్త్రలత వ్యాపారుల వ్యవహారం చూస్తే.. ఒంటె గుడారం సామెత గుర్తుకు వస్తోంది. నాడు ఉపాధి కోసం వస్త్రలతలో అడుగు పెట్టి.. నేడు తిరుగులేని వ్యాపారవేత్తలుగా కోట్ల రూపాయలకు పడగలెత్తిన వారు.. ఏకంగా ఇప్పుడు కార్పొరేషన్ ఆస్తినే హస్తగతం చేసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు....

  • Apr 10, 12:11 PM

    బెజవాడ భగ్గుమన్న కరెంట్ జ్వాలాలు ?

    పవర్ బంద్ పూర్తిగా విజయవంతమైంది. వామపక్షాల నాయకులు అరెస్టులు మినహా నగరంలో బంద్ పూర్తి ప్రశాంతంగా జరిగింది. తెల్లవారుజామునే వామపక్షాలు, తెలుగుదేశం, బీజేపీ నేతలు స్థానిక పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు చేరుకుని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి...