ఇన్ని ఆరోపణల తర్వాత కూడా ఆయన ఎలా కొనసాగుతారు. ఇది క్రికెట్కు మంచిది కాదు’ అని పట్నాయక్ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్కు సంబంధించి ముద్గల్ కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో చాలా తీవ్రమైన ఆరోపణలు, కీలకాంశాలు ఉన్నాయని, వాటిపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.ఇంతకీ ఈయన ఎవరు అనుకుంటున్నారా? బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్.
ఐపీఎల్కు సంబంధించి అవినీతి వ్యవహారాల్లో పారదర్శక విచారణ కోసం బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ రెండు రోజుల్లోగా తన పదవి నుంచి తప్పుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది.
ఈ కేసుపై జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం తన అభిప్రాయాలు వెల్లడించింది. నేరుగా ‘ఆదేశం’ ఇవ్వకపోయినా... సుప్రీంకోర్టు ఉద్దేశం మాత్రం స్పష్టంగా ఉంది. ‘శ్రీనివాసన్ రాజీనామా చేయాలి. లేదంటే అలాంటి ఆదేశాలు జారీ చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు.
ఈ నేపథ్యంలో బోర్డు అధ్యక్షుడు పక్కకు తప్పుకుంటే గానీ, వాస్తవాలు వెల్లడి కావని న్యాయమూర్తి అన్నారు. ఈ కేసుపై గురువారంనాడు కూడా వాదనలు కొనసాగుతాయి. నివేదికలో ఉన్న వివరాలు, పేర్లు బయటపెట్టరాదని ఈ విచారణ సందర్భంగా బీసీసీఐ న్యాయవాదులు మరోసారి విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టు నిర్దేశాలను తాను ఇంకా పూర్తిగా చదవలేదని చెప్పిన శ్రీనివాసన్ ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. అయితే బోర్డు ఉపాధ్యక్షుడు రవి సావంత్ మాత్రం శ్రీనివాసన్ కి రాజీనామా తప్ప మరో మార్గం లేదని అన్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more