జైసల్మీర్
రాజస్థాన్ రాజస్థాన్ రాష్ట్రంలో పశ్చిమ దిశగా ఉండి, పాకిస్థాన్ దేశంతో సరిహద్దు పంచుకుంటున్న ప్రదేశం జైసల్మీర్. దీనిని బంగారు నగరం అని కూడా అంటారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రాజస్థాన్ సంగీతానికి, నృత్య రీతులకి ఈ బంగారు నగరం సుప్రసిద్ధి. ఇది థార్ ఎడారి మధ్యలో వుంది. ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది జైసల్మీన్ కోట.