నైనితాల్ సరస్సు
భారత దేశపు సరస్సుల జిల్లాగా పిలువబడే నైనిటాల్ లో ఈ సరస్సు వుంది. పూర్వం.. ముగ్గురు ఋషులు యాత్రలో భాగంగా దాహం వేసి నైనిటాల్ వద్ద ఆగారు. కానీ నీరు దొరకలేదు. వెంటనే వారు అక్కడ ఒక పెద్ద కన్నం వేసి మానస సరోవర్ సరస్సు నుండి అందులోకి నీటిని తెప్పించారు. ఫలితంగా నైని సరస్సు ఏర్పడింది.