ఖజురహో
మధ్య ప్రదేశ్ లోని బున్దేల్ఖండ్ ప్రాంతంలో వుంది. ఖజురహోలో గొప్ప ప్రాచీన దేవాలయాలు వుండటం వల్ల ఈ గ్రామం పేరు ప్రపంచపటంలోకి ఎక్కింది. ఇక్కడ క్రి.శ. 950-1050లలో ఇండియా మధ్య భూభాగాన్ని పరిపాలించిన చందేల పాలకులు కట్టించారు. మానవ భావోద్వేగాలను రాతిమీద, అందమైన శిల్పాల రూపాలలో మలిచి, ప్రపంచ ఊహాత్మక శక్తిని ఆకర్షింపచేశారు.