స్వర్ణ దేవాలయం
పంజాబ్లోని అమృతసర్ నగరంలో ఈ గోల్డెన్ టెంపుల్ కొలువై వుంది. దీనిని 16వ శతాబ్దంలో అయిదవ సిక్కు గురు అర్జన్ దేవ్ జి నిర్మించారు. 19వ శతాబ్దపు మొదటి భాగంలో మహారాజ రంజిత్ సింగ్ గురు అంతస్తులను 400 కేజిల బంగారుతో పూత వేశారు కనుక దీనిని ఇంగ్లీష్ లో గోల్డెన్ టెంపుల్ అంటారు.