ఈ కోటను దక్షిణ భారత దేశంలో శిల్పకళకు ఉదాహరణగా చెప్పుకుంటారు. దీనిని గణపతిదేవుడు క్రీ.శ.1199లో నిర్మాణం ప్రారంభిస్తే.. క్రీ.శ.1261లో అతని కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేసింది. ఈ కోట రెండు గోడలతో వున్న నాలుగు పెద్ద ప్రవేశద్వారాలను సంచిశైలిలో కలిగి వుంది.