సైనా నెహ్వాల్ (Saina Nehwal)
హర్యానాలోని హిస్సార్ లో 1990 మార్చి 17వ తేదీన జన్మించిన ఈమె.. బ్యాడ్మింటన్ రంగంలో అద్భుతంగా రాణిస్తోంది. ఒలంపిక్ గేమ్స్ లో బ్రోంజ్ మెడల్ గెలిచిన మొదటి భారతీయ మహిళగా పేరొందిన ఈమె.. వివిధ ఛాంపియన్ షిప్ పోటీల్లో లెక్కలేనన్నీ మెడల్ సాధించింది. ఇటీవలే ఆల్ ఇంగ్లాండ్ పోటీల్లో ఫైనల్ కు చేరిన మొదటి ఇండియన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.