అశోకుడు
మౌర్య సామ్రాజ్యంలో గొప్ప చక్రవర్తిగా ఖ్యాతిగాంచిన ఈ రాజు.. క్రీ.పూ. 273 - 232 వరకు పరిపాలించాడు. కళింగయుద్ధం తర్వాత శాంతి కుముకుడై బౌద్ధ మతాన్ని అవలంబించడంతోబాటు దాని వ్యాప్తికి విశేష కృషి చేశాడు. ఇతని పాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదనీ, ప్రజలు సుఖశాంతులతో వుండేవారని చరిత్ర సారాంశం!