తాజ్మహల్
మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన రాణి ముంతాజ్ మహల్ స్మృతి చిహ్నంగా దీన్ని 1648లో నిర్మించాడు. 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ‘‘తాజ్ మహల్’’ ఎంపిక కావడంతో పాటు ‘‘భారత దేశంలోని ముస్లిం కళకు సంబంధించిన ఆభరణంగాను... విశ్వవ్యాప్తంగా మెచ్చుకోబడిన ప్రపంచ వారసత్వ సంపదల్లో భాగమైన అద్భుత కళాఖండాల్లో ఒకటిగాను’’ ఉదహరించబడింది.