క్రీ.శ. 950 మరియు క్రీ.శ. 1050 మధ్యయుగ కాలానికి చెందిన హిందూ మరియు జైన మతానికి చెందిన దేవాలయాలు. వాస్తుకళ, శిల్పకళల మేలు కలయికగా ఉండే ఈ ఆలయ ప్రాంగణం, కామకేళి శిల్ప సంపద ద్వారా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడి దేవాలయాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా సంరక్షించబడుతున్నాయి.