Search Results On తాగునీరు కల్పిస్తున్నారు. మాడ వీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. గరుడ సేవలో స్వామి వారికి అలంకరించేందుకు ప్రత్యేక గొడుగులు శుక్రవారం తిరుమలకు చేరాయి. చెన్నైలోని హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్‌ఆర్‌ గోపాల్‌జీ ఆధ్వర్యంలో తిరుమల చేరిన గొడుగులకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గరుడ వాహన సేవకు చేపట్టిన ఏర్పాట్లను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తనిఖీ చేశారు. మాడ వీధులు