వైఎస్ చనిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ నేతలు ఎలా తయారయ్యారంటే.. తప్పులన్నీ వీరు చేస్తున్నారు. నెపం మాత్రం వైఎస్ మీదకు నెట్టేస్తున్నారు. చనిపోయిన ఆ మహానేత మీద అభాండాలు వేస్తున్నారు. మొన్న కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతూ అన్నారు.. వైఎస్ దళిత వ్యతిరేకట.. వైఎస్ రైతు వ్యతిరేకట.. వైఎస్ పేద వ్యతిరేకట.. ఈ మాటలు విన్నప్పుడు నాకు చాలా జగన్ చాలా బాధనిపిస్తుందట.
ప్రజలు నన్ను టీవీల్లో కూడా చూడకుండా చేయాలని కుయుక్తులు పన్నిన కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఈ బహిరంగ సభ సమయానికి కరెంట్ కూడా తీసేసింది. వీరి దుర్బుద్ధి చూస్తుంటే బాధనిపిస్తోంది. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా? ఎమర్జెన్సీలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోంది. చీకట్లు కమ్ముకున్నా నన్ను చూసేందుకు వేచి ఉన్న ఇన్ని వేల మంది ప్రజలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పుకొంటున్నాను. రామరాజ్యం ఎలా ఉంటుందో మనం చూడలేదు కానీ.. వైఎస్ పాలనలో సువర్ణయుగాన్ని మనందరం చూశాం.
ఈ కాంగ్రెస్ పెద్దలు తప్పులు చేసి ఆ నెపాన్ని వైఎస్ మీదకు నెట్టాలని చూస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఒత్తిళ్లతో వీరు హిందూజా సంస్థకు మంచి చేయాలి అని తాపత్రయ పడుతున్నారు. మీరు(ప్రభుత్వం) ఆ సంస్థకు వత్తాసు పలకాలంటే అలాగే చేయండి. అయితే మీరు లంచాలు తీసుకుని ఆ సంస్థకు మేలు చేస్తూ.. ఆ తప్పులన్నీ దివంగత నేత మీదకి నెట్టడానికి యత్నించడం చూస్తే బాధనిపిస్తోంది. నిజంగా వైఎస్ పై నుంచి చూస్తూ ఉంటే.. ఇటువంటి వారి చేతిలోనా నేను నా రాష్ట్రాన్ని పెట్టింది అని తలవంచుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ కాంగ్రెస్ పెద్దలు.
ఈ ఉపన్యాసం చెబుతున్నది స్వయనా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కొడుకు జగనేనా అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది. అసలు అవినీతి అడ్డలాంటి వారు జగన్. అవినీతి పుట్టింది జగన్ దగ్గర నుండి అలాంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడం చాలాఘోరంగా ఉందని ప్రజలు అంటున్నారు. జగన్ మూడు సంవత్సరాలలో లక్ష కోట్లు ఎలా సంపాదించాడు.
అసలు రాష్ట్రం ఇంత కరువుల ఉండటానికి కారణం వైఎస్ కుటుంబమే, రాష్ట్రంలో కరెంట్ చార్జీ లు పెరగటానికి , ఉద్యమాలు జరగటానికి, నీళ్లు లేక ప్రజలు కష్టాలు పడటానికి కారణం ఎవరు . వైఎస్ కుటుంబమే కారణమాని చదువుకున్న విద్యావంతులు అంటున్నారు.
అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఇన్ని కష్టాలు రావటానికి కారణం కూడా వైఎస్సె. ఆయన చేసిన అవినీతి వలన.. రాష్ట్రం కరువు కాటకలతో నిండిపోయింది. ఇప్పుడు జగన్ వలన ముడు నెలలకు ఒకసారి ఎలక్షన్ లు ప్రజలను ఇబ్బందులకు గురించేస్తుంది జగనే అని చదువుకున్న యువత ఆలోచించి అడుగుతుంది.
అసలు జగన్ ప్రజల మద్య వెళ్లి ఇన్ని అబద్దాలు ఎలా చెబుతున్నాడు. అదీ కూడా ఎంతో ధైర్యంగా చెబుతున్నాడు. ఇలా భరితెంగించి అబద్దాలు చెబుతుంటే.. ప్రజలు ఎలా నమ్ముతాడని జగన్ అనుకుంటున్నాడు. గ్రామాలలో ఉండే యువకులు జగన్ చొప్పే ఉపన్యాసం వింటున్నరేమో గాని పట్టణం ఉన్న యువకులు మాత్రం .. జగన్ ఉపన్యాసాని చెక్ పెట్టేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తుంది. రాష్ట్రం ఒక పక్క అతలకుతలమవుతుంటే.. జగన్ మాత్రం ‘‘ మా నాన్న నేయ్యి తిన్నాడు .. నా మూతి వాసన చూడండి’’ అనే విధంగా జగన్ ఉపన్యాసం చెప్పాటం విడ్డురంగా ఉందని విద్యావంతులు , మేధవులు.. అంటున్నారు.
తప్పు చేసిన వాడే ఇంత గట్టిగా మాట్లాడుతుంటే.. ఏ తప్పు చేయకుండా .. ప్రజలు ఇన్ని కష్టాలు పడటం అవసరమా అని చదుకున్న యువత ఆలోచనలు చేస్తుందని సీనియర్ మేధావులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more