Vijay Sethupathi's politically charged 'Tughlaq Durbar' trailer విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్భార్’ ట్రైలర్ విడుదల

Tughlaq durbar trailer vijay sethupathi parthiban and sathyaraj promise a hilarious political satire

Tughlaq Durbar, Official Trailer, Vijay Sethupathi, Raashi Khanna, Manjima Mohan, R. Parthiban, Dehiprasad Deenadayalan, Govind Vasantha, SS Lalitkumar, kollywood, Movies, Entertainment

Netflix on Tuesday released the trailer of Tughlaq Durbar, which stars Vijay Sethupathi in the lead role. The opening shot of the video shows us Chennai’s famous Cooum River, once a source of fresh water, today it is a giant cesspool. And that provides a perfect allegory for debutant director Delhiprasad Deenadayalan to explore the current state of the country’s political affairs.

విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్భార్’ ట్రైలర్ విడుదల

Posted: 08/31/2021 01:56 PM IST
Tughlaq durbar trailer vijay sethupathi parthiban and sathyaraj promise a hilarious political satire

అరవ రాష్ట్ర ప్రజలకు సినీహీరోలన్నా.. హీరోయిన్ల అన్నా విపరీతమైన అభిమానం. అందుకనే దేశంలో ఎక్కడా లేని విధంగా అక్కడ హీరోలకు, హీరోయిన్ల ఆలయాలు కూడా వెలిసాయి. ఇక తమిళ ప్రజల అభిమానం చూరగొన్న నటులలో విజయ్ సేతుపతికి ప్రత్యేకమైన స్థానం. తమిళ ప్రజల మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా వున్న హీరోలలో ఆయన కూడా ఒకరు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదంటే.. తమిళంలో ఇటు హీరోగా .. అటు విలన్ గా చేస్తూనే అభిమానుల మనన్నలను అందుకోవడం అందరికీ సాధ్యం కాదు., కేవలం విజయ్ సేతుపతికి తప్ప.

నటుడిగా నూటికి నూరు మార్కులు సాధించిన ఆయన అభిమానుల్లోనూ నూటికి నూరు మార్కులు వేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక ఇటీవల కాలంలో ఆయన ఇతర భాషల్లోను తన పాప్యులారిటీ పెంచుకున్నాడు. ఉప్పెన చిత్రంలో విలన్ పాత్రలో మెరిసిన ఆయన ఆ సినిమా బంపర్ హిట్ కోట్టడంలో తన నటనదీ కీలక పాత్ర వుందని నిరూపించారు. మాస్టార్ చిత్రంలోనూ విలన్ పాత్ర పోషించినా.. ఆయన నటనతోనే చిత్రం హిట్ టాక్ తెచ్చుకుందన్ని విషయాన్ని అభిమానులు గోప్పగా చెప్పుకుంటారు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'తుగ్లక్ దర్బార్' సిద్ధమవుతోంది.

ఢిల్లీ ప్రసాద్ దీన్ దయాళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విజయ్ సేతుపతి సరసన నాయికగా రాశి ఖన్నా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ అనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. సామాన్యుడైన కథానాయకుడు రాజకీయనాయకుడిగా ఎలా ఎదిగాడనేదే కథ. సత్యరాజ్ .. పార్తీబన్ ... మంజిమా మోహన్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles