తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమాను తమిళంలో వర్మ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో చియాన్ విక్రమ్ తనయుడు 'ధృవ్' హీరోగా పరిచయం కాబోతున్నాడు.
బాల దర్శకత్వం కావటంతో ఈ చిత్రంపై తమిళంలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా యూనిట్ గెడ్డంతో వున్న ధృవ్ లుక్ ను ఇటీవల రిలీజ్ చేసింది. దాంతో కథానాయికగా ఎవరిని తీసుకోనున్నారా అనే ఆసక్తి అందరిలో మొదలైంది.
ఈ నేపథ్యంలో పలువురి పేర్లు వినిపించగా.. ఇప్పుడు తెరపైకి గౌతమి కూతురు సుబ్బులక్ష్మి పేరు వచ్చింది. గౌతమికి మొదటి భర్త వలన కలిగిన సంతానమే సుబ్బులక్ష్మి. కమలహాసన్ కి దూరమైన గౌతమి, కొంతకాలం నుంచి తన కూతురును కథానాయికగా చేయడానికి రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ధృవ్ జోడీగా సుబ్బులక్ష్మిని రికమండ్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోందంట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more