టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ కు 2016 సంవత్సరంకు గానూ దాదాసాహెబ్ పాల్కే పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై దేశ వ్యాప్తంగా పలువురు సినీ సెలబ్రిటీలు ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి ఆయనతో తనకు ఉన్న అబంధాన్ని నెమరువేసుకున్నాడు. (ఫోటోల కోసం క్లిక్ చేయండి) ఇక ఇప్పుడు మరో మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్లి అభినందనలు తెలియజేశాడు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్న కళాతపస్విని అభినందించేందుకు పవన్, మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి వెళ్లాడు. ఈ సందర్భంగా విశ్వనాథ్ కాళ్లకు నమస్కరించిన పవన్ కల్యాణ్... పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం, దుశ్శాలువతో ఆయనను సత్కరించారు. అనంతరం ఆయన ఆరోగ్య విశేషాలు అడిగి తెలుసుకుని, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
తన సోదరుడు చిరంజీవికి ఆయన ఇచ్చిన సినిమాలు, వాటి ద్వారా దక్కిన గుర్తింపునకు కృతజ్ఞతతో ఆయన ధన్యవాదాలు తెలిపాడు. ఇంకోపక్క పలువురు సెలబ్రిటీలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు కూడా.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more