మలయాళ చిత్రం ‘ప్రేమమ్’లో మలర్ పాత్రలో అక్కడి వాళ్లనే కాకుండా మొత్తం దక్షిణాదిని తనవైపు తిప్పుకున్న కథానాయిక సాయిపల్లవి. ఇప్పుడామె తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. వరుణ్తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సాయిపల్లవిని కథానాయికగా ఎంపిక చేశారు. ఈ సినిమాని జూలై 25న షూటింగ్ ప్రారంభిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.
అక్టోబరుతో చిత్రీకరణ పూర్తి చేసి డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్, సినిమాటోగ్రఫీ: విజయ్కుమార్ చేస్తున్నారు.
సాయిపల్లవి క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా బాగుంటుందని ఇది శేఖర్ కమ్ముల తనదైనస్టైల్లో తెరకెక్కిస్తాడని ప్రొడ్యూసర్ దిల్ రాజు మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more