నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చందమామ రావే’. ‘అది రాదు... వీడు మారడు’ అనేది ఉపశీర్షిక. ప్రియల్ గోర్ కథానాయిక. ధర్మ-రక్ష దర్శకత్వం వహిస్తున్నారు.
కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బల నిర్మాతలు. ఇటీవల రామోజీ ఫిల్మ్సిటీలో తెరకెక్కించిన సన్నివేశాలతో చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
దర్శకుడు దర్మ-రక్ష మాట్లాడుతూ ‘‘ఇదొక కొత్త రకం ప్రేమకథ. ‘అందరి ప్రేమ ఒకటి కాదు... ప్రేమలో ఎవడి కోణం వారిదే, ఎవరి ప్రేయసి వారిదే’ అనే విషయాన్ని ఒక జంట నేపథ్యంలో చెబుతున్నాం.
గాంగ్టక్, గోవా లాంటి అందమైన ప్రదేశాల్లో చిత్రాన్ని తెరకెక్కించామని, ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more