వాస్తవ కథ ఆధారంగా చేసుకొని, గుడ్ సినిమా గ్రూప్ - మారుతీ మీడియా హౌస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఈ రోజుల్లో’. శ్రీ-రేష్మ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీతో మారుతి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అంతా కొత్తవారితో ఈ మూవీని తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి ఎస్.కే.ఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కాగా, ఈ నెల 9న ఈ సినిమా ఆడియో రిలీజ్ కాబోతోంది ఈ చిత్రంతో జె.బి అనే కొత్త సంగీత దర్శకుడు కూడా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ‘సరిగమ’ సంస్థ ద్వారా ఆడియో రిలీజ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ రాక్ గార్డెన్లో శ్రేయా మీడియా ద్వారా జరుగబోతోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more