245 infants took birth on that day in odisha

245 infants, birth, hud hud, cyclone, hit, odisha, health department

245 infants took birth on the hud hud cyclone hit day in odisha

ఆ రోజునే 245 మంది శిశువుల జననం..

Posted: 10/15/2014 12:05 PM IST
245 infants took birth on that day in odisha

ఆ రోజు ఎవ్వరూ గుర్తు పెట్టుకోడానికి కూడా ఇష్టపడరు. అమావాస్య, దుర్ముహూర్తం, వర్జ్యం, యమగండం, రాహుకాలం ఇలాంటి వాటిని పట్టించుకున్నే వారు కూడా ఆ రోజును గుర్తు పెట్టుకోవాలని అనుకోరు. కారణం విశాఖ కైలసగిరిలో తీరాన్ని తాకి, పుడిమడకలో తీరాన్ని దాటిన హుద్‌హుద్ తుపాను.. కోస్తాతీరంతో పాటు ఒడిశాలో విలయనాట్యమాడిన రోజు. అయినా తమ జీవితాలను ఛిద్రం చేసిన ఈ రోజును.. కొందరు కొంత కాలం, మరికొందరు మరికొంత కాలం ఇంకొందరూ ఇంకోంచెం కాలం పాటు గుర్తు పెట్టుకుంటారు. కానీ ఆ 245 మంది, వారి బంధువులు, తల్లితండ్రులు మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఎందుకో తెలుసా..?

ఎందుకంటే అదే రోజున వారు జన్మనిచ్చారు కాబట్టి. హుద్ హుద్ తుపాను పెను ప్రళయాన్ని సృష్టించిన రోజున ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో 245 మంది శిశువులు జన్మించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ అధికారులు.. ప్రసవ సమయం దగ్గరపడిన 397 మంది గర్భవతులను తుపాను ముందురోజే ఆస్పత్రుల్లో చేర్పించారు. ఆదివారం తుపాను ప్రభావంతో ఓ వైపు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతుంటే..అదే సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో 245మంది శిశువులు జన్మించినట్లు అధికారులు వెల్లడించారు. గజపతి, కోరాపుట్, మల్కన్‌గిరి, రాయగడ, నవరంగపూర్, గంజాం, కలహండి జిల్లాల్లో ఈ జననాలు చోటుచేసుకున్నట్లు ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ కె.సి.దాస్ తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 245 infants  birth  hud hud  cyclone  hit  odisha  health department  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more