grideview grideview
  • Nov 29, 06:01 PM

    శ్రీనగర్ లాల్ చౌక్ లో గ్రెనేడ్ దాడి, 7గురికి గాయాలు

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో స్నేహపూర్వకంగా చేతులు కలిపిన మరుసటి రోజే పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన స్వరాన్ని మార్చారు. దేశ ఆత్మగౌరవం, ప్రతిష్ఠను పణంగా పెట్టి భారత్‌తో చర్చలు జరపలేమని చెప్పారు. కాఠ్‌మాండులో జరిగిన సార్క్ శిఖరాగ్ర సదస్సు...

  • Nov 29, 04:34 PM

    రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు.. తెలుసుకోండి..

    రాజకీయాలు వేరు, సినిమాలు వేరని, రాజకీయాలంటే బ్లాక్ బస్టర్ సినిమాలు కాదని, రెండింటికీ అసలు సంబంధమే లేదని సూపర్ స్టార్ రజనీకాంత్కు ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ నేత కుష్బూ చురకలంటించారు. ప్రజలకు సేవ చేయాలని ఉంటే రాజకీయాల్లోకి రావాలని రజనీకి...

  • Nov 29, 11:52 AM

    హత్య కేసులో మాజీ మంత్రి అరెస్టు, రిమాండ్..

    తనపై అవినీతి అరోపణలు చేస్తూ, ప్రజలను జాగృత పరుస్తున్న ఓ ఉపాధ్యాయుడి హత్య చేసి, అభియోగాలు ఎదుర్కుని కటకటాల పాలయ్యాడు జార్ఖండ్ మాజీ మంత్రి అనోశ్ ఎక్కా.. రాజకీయ విమర్శకుడిగా మారిన ఒకనాటి తన స్నేహితుడైన ఉపాధ్యాయుడిని హత్య చేసిన కేసులో...

  • Nov 29, 07:48 AM

    స్మశానంలో ఓ రాత్రి గడపాలని మంత్రి ఆరాటం

    స్మశానం వైపు ఉదయం పూట వెళ్లాలి అంటేనే చాలామందికి వణుకుపుడుతుంది. అలాంటిది రాత్రి సమయంలో వెళ్లటమే కాకుండా ఓ రోజంతా అక్కడే నిద్రపోయేందుకు ఓ వ్యక్తి సిద్ధమవుతున్నాడు. కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి సతీష్ జర్కిహోళి ఈ కార్యక్రమం మొదలుపెట్టనున్నారు. బెళగావి...

  • Nov 29, 07:29 AM

    ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా రాహుల్ విమర్శలు

    ప్రధాని నరేంద్రమోడిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. జార్ఖండ్ లోని చాయ్ బాసాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్, స్వచ్ఛ భారత్ కార్యక్రమంను తప్పుబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలను చీపుర్లు పట్టుకోమని చెప్పమన్నారు. ప్రజలకు ఉపాధి...

  • Nov 28, 09:08 PM

    ఐఎస్ ఉగ్రవాదే.. మారిపోతానంటూ ఇంటికి తిరిగివచ్చాడు..

    ఇంటిని, కనిపెంచిన అమ్మానాన్నలను వదిలిపెట్టి ఉగ్రవాదులుగా మారిపోడానికి ఇరాక్ వెళ్లి, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో సభ్యునిగా చేరిన నలుగురు యువకుల్లో ఒకరు భారతదేశానికి తిరిగొచ్చారు. ముంబైకి చెందిన ఆరిఫ్ మజీద్ ఇలా ఇరాక్, అక్కడి నుంచి టర్కీ వెళ్లగా అతడిని...

  • Nov 28, 08:36 PM

    అమెరికా థ్యాంక్ గివ్వింగ్ రోజున శాంతించిన ఫెర్గూసన్

    బొమ్మ తుపాకీతో స్థానికులను భయపెట్టిన నల్లజాతి బాలుడిని కాల్చి చంపిన శ్వేత పోలీసుపై అభియోగాలు నమోదు చేయాల్సిన అవసరం లేదంటూ కోర్టు ధర్మాసనం తీసుకున్న నిర్ణయంపై రెండు రోజులుగా నిరసనలతో అట్టుడికిన అమెరికాలోని ఫెర్గూసన్‌లో చాలావరకు ప్రశాంత పరిస్థితి నెలకొంది. థ్యాంక్స్‌గివింగ్...

  • Nov 28, 07:52 PM

    అనంత(లో) విషాదం ఐదుగురు కుటుంబసభ్యులను కాటేసిన విద్యుద్ఘాతం

    అనంతపరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుథ్ఘాతంతో ఓ రైతు కుటుంబాన్ని కాటేసింది. వీడపనకల్ మండలం చీకలగురి గ్రామంలో పొలంలో చెడిపోయిన విద్యుత్ కనెక్షన్ను సరిచేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వైరును నిలబెట్టేందుకు పైపును...