grideview grideview
  • Dec 10, 01:44 PM

    దూరంగా ఉంటాడంటా..! అందరూ నమ్మాలంటా..!!

    బి.సి.సి.ఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ తనకు బి.సి.సి.ఐ ఎన్నికలలో పోటి చేసేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీమ్ కోర్ట్ ని అభ్యర్థించారు. ఇప్పటికే ఐ.పి.ఎల్ బెట్టింగ్ వ్యవహారం పై సుప్రీమ్ కోర్ట్ విచారణ జరుపుతున్న విషయం విదితమే. త్వరలో జరగనున్న బి.సి.సి.ఐ ఎన్నికలలో...

  • Dec 10, 01:07 PM

    కప్పట్రాళ్ల కేసులో 21 మందికి జీవిత ఖైదు

    కర్నూలు జిల్లాలో పెను సంచలనానికి దారి తీసిన కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్యకేసు అదోని సెషన్స్ కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ హత్యకేసులో 21 మందికి శిక్ష ఖరారు చేస్తూ ఆదోని సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది. 2008 మే 17న...

  • Dec 10, 12:52 PM

    సింగపూర్ లా మార్చాలటా...!!

    ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి జరిపిన అధికారుల మరియు ప్రజాప్రతినిధుల ముఖాముఖీ సమీక్ష లో ఎవరో కొందరు నేతలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని.., హైదరాబాద్ ని హై టెక్ గా తీర్చి దిద్ది సింగపూర్ ల మార్చాలని సలహా ఇచ్చారంట. సింగపూర్...

  • Dec 10, 12:32 PM

    5 వేల ఏళ్లనాటి శివలింగం లభ్యం

    హిందూ సంప్రదాయానికి అలవాలంగా ప్రసిద్ది చెందిన ఇండస్ నది ఒడ్డున ఏళ్ల నాటి పురాతన వస్తువులు తరచూ బయటపడుతూనే వున్నాయి. పంజాబ్, సింగ్ మీదుగా ప్రవహించిన ఇండస్ నది పరివాహిక ప్రాంతంలో చారిత్రాక పట్టణాలైన మహెనజో ధారో, హరప్పలు వున్నాయి. పాకిస్థాన్...

  • Dec 10, 11:22 AM

    ప్రతి ఒక్కరికి ఒక దత్త పుత్రిక...!!

    గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు రోజుకో సరిక్రొత్త ఆలోచన చెప్తున్నారు. ఇక ఎం పి టి సి మొదలుకొని ఎం పి ల వరకు ప్రతి ఒక్కరు వాళ్ళకు నచ్చిన ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలంట..!!...

  • Dec 10, 09:31 AM

    అగ్రనేతకు అత్యున్నత పురస్కారం

    ప్రతి పక్షంలో ఉన్నప్పటి నుండే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన గౌరవనీయులైన శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ గారికి "భారత రత్న" అవార్డ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. కాని ఇప్పుడు రాజకీయ పరిణామాలన్నీ మారిపోవటం.., బి జె...

  • Dec 10, 09:24 AM

    జమ్మూ కాశ్మీర్ లో 58 శాతం, ఝార్ఖండ్ లో 60.89 శాతం పోలింగ్

    అనేక ఉద్రిక్తల నడుమ జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం జరిగిన మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ విడత ఎన్నికలలో 58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. పోలింగ్ జరిగిన అన్ని ప్రాంతాలలో సాయంత్రం పోలింగ్ ముగిసేవరకు...

  • Dec 10, 08:55 AM

    నోబుల్ బహుమతి అందుకోనున్న సత్యర్థి, మలాలా

    బాలల హక్కుల కార్యకర్తలు కైలాష్ సత్యార్థి(భారత్), పాకిస్థాన్ బాలికల హక్కుల పోరాట యోధురాలు మలాలా యూసఫ్‌జాయ్(పాకిస్థాన్)లు ఇవాళ 'నోబెల్ బహమతి'ని స్వీకరిస్తారు. నోబెల్ కింద లభించే పదకొండు లక్షల డాలర్ల నగదును సత్యార్థి (60), మలాలా (17) ఇద్దరికీ సమంగా అందచేస్తారు....