తెలంగాణకు వరుణ గండం తప్పినట్టు లేదు. ఇప్పటికే వర్షాకాలం ఆరంభం నుంచి సాధారణం కన్నా మూడింతల ఎక్కువ వర్షపాతం నమోదైనా.. ఇప్పటికీ రాష్ట్రాన్ని వరుణుడు వీడటం లేదు. నైరుతి రుతుపవనాలకు ముందు నుంచి రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలు.. రుతు పవనాలు...
విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవరోజు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ తొమ్మిది రోజలు పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తలకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. దేవి...
ఇంధన ధరలను అంతర్జాతీయ మార్కట్లకు అనుగూణంగా హెచ్చతగ్గులను సవరిస్తూ కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత.. తగ్గిన ధరలను వాహనదారులకు అందించకుండా.. ఎక్సైజ్ సుంఖాలను అమాంతం పెంచేసింది. ఇక తాజాగా ఈ ఏడాదిలో పెట్రోల్ వాత ప్రభావం కేంద్ర...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం నాటికి ఈ వేడుకలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. గరుడ వాహనసేవ నిర్వహణ రోజుకు ప్రత్యేకమైన విశిష్టత ఉండటంతో తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు పలు రాష్ట్రాల భక్తులు కూడా తిరుమల కొండకు...
మనుషులంటే జంతువులకు కూడా భయమే.. మనుషులను కూడా అవి శత్రువులుగానే భావిస్తుంటాయి. అందుకే సాధ్యమైనంతవరకు మనుషుల జోలికి రాకుండా అవి దూరంగా ఉంటాయి. ఇక వాటికి మన నుంచి అపద పొంచి ఉంది అనుకున్నప్పుడు మాత్రమే.. తప్పనిసరి పరిస్థితుల్లో దాడి చేస్తాయి....
బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక పోలీసుల జులుం ప్రదర్శించారు. ప్రజాస్వామ్యం దేశంలో రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాయడంతో పాటు నడిరోడ్డు మీద ఓ వ్యక్తి మెడపై పిడిగుద్దులు గుద్దుతూ తమ అరచకాన్ని చాటారు. ప్రజలు శాంతియుతంగా తమ నిరసనను తెలిపే...
5జీ టెలికాం సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో ఆయన మాట్లాడుతూ.. 21వ శతాబ్ధంలో భారత్కు ఇది చరిత్రాత్మక దినమన్నారు. టెలికాం రంగంలో 5జీ సేవలు విప్లవాత్మక మార్పులు తేనున్నట్లు తెలిపారు. 5జీని ఆవిష్కరించడం అంటే.....
సంచనలం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు తీర్పును వెలువరించింది. ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం జువైనల్గా పరిగణించాలని పేర్కొంది. జువైనల్ సెక్షన్ 15 ప్రకారం.. నలుగురు మేజర్లుగా బోర్టు అంచనాకు...