క్యాన్సర్, మధుమేహం (షుగర్), టీబీ సహా వైరల్, బ్యాక్టీరియల్, రెట్రోవైరల్ రోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. ఈ వ్యాధులకు సంబంధించి మందుల కొనుగోలు చేయటం రోగులకు పెద్ద భారంగా మారింది. ఈ నేపధ్యంలో దీర్ఘకాలికంగా ఉపయోగించాల్సిన మందులు కావటంతో వీటిని తప్పనిసరిగా రోగులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుండటం.. వాటిని కోనేందుకు పేదలు, మధ్యతరగతి ప్రజలు అనేక అగచాట్లు పడాల్సివస్తుందని గ్రహించిన కేంద్రం.. వారికి త్వరలోనే గుడ్ న్యూస్ ను అందించేందుకు సిద్దమైంది.
ఈ వ్యాధులతో పాటు మొత్తంగా 39 రకాల వ్యాధులతో బాదపడే వారు ఔషదాల కోనుగోలు కోసం.. తమ కుటుంబసభ్యుల ఆర్జనలో చాల మొత్తాన్ని ధారపోయాల్సి వస్తుందని కేంద్రం అర్థం చేసుకుంది. వీటిని కొనుగోలు చేయలేక, రోజువారిగా మందులు సక్రమంగా వాడుకోలేని పరిస్ధితుల్లో కన్నుమూస్తున్నారన్న వివేదిక నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అందులో భఆగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల మందుల ధరలను తగ్గించాలన్న ఆలోచన చేస్తుంది. జాతీయ అత్యవసర ఔషదాల జాబితాను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సవరించనుంది.
ఔషద భారాల నుండి రోగులకు ఉపశమనం కలిగించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కేన్సర్, టీబీ, షుగర్ వ్యాధుల చికిత్సలో భాగంగా వినియోగించే 39రకాల మందులు, టీకాల ధరలను త్వరలో తగ్గించనుంది. జాతీయ అత్యవసర ఔషదాల జాబితాలో చేర్చిన మందులను ఏధరకు విక్రయించాలన్నది ఎన్ పీపీఏ నిర్ణయిస్తుంది. ఎన్ ఎల్ ఇఎంలో 39 ఔషదాలను చేర్చనున్న ప్రభుత్వం మరో 16 ఔషదాలను జాబితా నుండి తొలగించాలని ప్రతిపాదించనుంది. ఎరిత్రోమైసిన్, బ్లీచింగ్ పౌడర్, ఎయిడ్స్ మందులు వంటివి ఈ తొలగించే జాబితాలు ఉన్నట్లు తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more