షిరిడీ సాయిబాబా భక్తులు వేయి కళ్లతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. ఎట్టకేలకు కేంద్ర విమానయాన సంస్థ సాయిబాబా భక్తులకు శుభవార్తను అందించింది. వచ్చే నల నుంచి షిరిడీకి విమానయాన సేవలు ప్రారంభం కానున్నాయి. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, దేశ అర్థిక రాజధాని ముంబై, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లాంటి ముఖ్యనగరాలకు చెందిన ప్రయాణికులకు సాయి ధర్మనం మరింత వేగంగా కానుంది.
ఇప్పటి వరకు కేవలం రైలు, రోడ్డు మార్గాల ద్వారా మాత్రమే భక్తులు షిరిడీకి చేరుకుంటున్న తరుణంలో.. ఇక వచ్చే నెల నుంచి వాయుమార్గం కూడా అందుబాటులోకి రానుంది. దీంతో ఇక భక్తులు ఎంత కాలంగానో ఎదురుచూస్తున్న మార్గం కూడా అందుబాటోలకి రావడంతో ఇకపై షిరిడీకి కూడా భక్తుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఈ విమానాశ్రయాన్ిన మహారష్ట్రా ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కంపెనీ లిమిటెడ్ ఎంఏడీసీ నిర్వహించనుంది.
రైలు రోడ్డు మార్గాల ద్వారా అత్యధిక సమయం ప్రయాణాల కోసమే వినియోగిస్తున్న భక్తులు ఇందులో కొంద ఇబ్బందులను కూడా ఎదుర్కోంటున్నారు. అయితే ఇక వాయుమార్గం కూడా అందుబాటులోకి రావడంతో ఇక రివ్వును ఎగురూకుంటూ సాయి సన్నిధికి చేరుకోనున్న భక్తులు మళ్లీ అదే వాయువేగంతో తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కేవంల దేశీమ విమానాలను మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలను సాగించనున్నాయి. భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాలు కూడా నడిపే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మాత్రం కేవలం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ విమానాశ్రయాలకు మాత్రమే సర్వీసులు నడవనున్నాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jan 18 | మహారాష్ట్రలో ఒంటరిగా అధికారంలోకి రావడానికి ప్రస్తుతం అపసోపాలు పడుతున్న శివసేన పార్టీ.. త్వరలోనే జాతీయ పార్టీగా మాత్రం ఎదగాలని యోచనలో వుంది. అందుకు అనుగూణంగా పలు రాష్ట్రాలలో తమ సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మహారాష్ట్రలోని... Read more
Jan 18 | కోటి రూపాయాల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ అధికారిని సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ ఇంతటి భారీ మోత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి అడ్డంగా... Read more
Jan 12 | కరోనా మహమ్మారి విజృంభనతో గత మార్చి నుంచి నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఓవైపు ఉన్న ఉద్యోగాలే గాలిలో దీపాలుగా మారుతున్న క్రమంలో ఏ ఉద్యోగం దొరికినా ఫర్యాలేదని నిరుద్యోగ యువత భావిస్తున్నారు. కరోనా... Read more
Jan 12 | కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తినలో రైతన్నల ఉద్యమం ఊపందుకున్న వేళ.. ఎనమిది విడతలుగా కేంద్రం అన్నదాతలతో చర్చలు జరిపినా.. అడుగుముందుకు పడక,. ప్రతిష్టంభన కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా,... Read more
Jan 12 | ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో దానిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం రిట్... Read more